Responsive Header with Date and Time

Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-03-14 10:26:52


  తెలుగు వెబ్ మీడియా న్యూస్:-ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ తెందుల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ ఫైనల్క దూసుకెళ్లింది. గురువారం సెమీఫైనల్లో ఇండియా.. 94 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.

రాయుర్: మొదట యువరాజ్ సింగ్ (59; 30 బంతుల్లో 1x4, 7x6), సచిన్ (42; 30 బంతుల్లో 7×4), స్టువర్ట్ బిన్నీ (36; 21 బంతుల్లో 5x4, 1x6) మెరుపులతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో డోహర్టీ (2/30), డానియల్ క్రిస్టియన్ (2/40) సత్తా చాటారు. అనంతరం షాబాజ్ నదీమ్ (4/15), వినయ్ కుమార్ (2/10), ఇర్ఫాన్ పఠాన్ (2/31) విజృంభించడంతో ఆసీస్ 18.1 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. బెన్ కటింగ్ (39) టాప్ స్కోరర్. శుక్రవారం వెస్టిండీస్, శ్రీలంక మధ్య రెండో సెమీస్ విజేతతో.. ఆదివారం సచిన్ సేన ఫైనల్ ఆడుతుంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: